...
మరణమే ఇద్దరిని వేరు చేసేది అంటారు..
నిజానికి మనసును గాయపరిచే మాటలవల్లే ఇద్దరు దూరం అవుతున్నారు..
బంధం బలహీనం అవుతుంది...
ఎంత అర్థం చేసుకోవాలి అనుకున్నా ఏదొకచోట కన్నీళ్లు వస్తుంది...
మరి అలాంటప్పుడు మరణాన్ని నిందించడం ఎందుకు?
మనసును గుచ్చేలా మాటలు ఎందుకు?
Comments
Post a Comment